Home » beneficiaries
ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా మరో పథకం కింద అర్హులందరికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తూనే ఉంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసి ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నిధులను విడుదల చేసింది.
telangana-private-school-teachers-to-get-rs-2000-from-april-month
Man In UP Learns Fingerprint Cloning: ఇదంతా టెక్నాలజీ యుగం. సాంకేతికత బాగా పెరిగింది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి పని నిమిషాల్లో జరిగిపోతోంది. టెక్నాలజీ ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. పనులు చాలా ఈజీ అయ్యాయి. అయితే, అదే టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు మోసాలకు �
ap ration home delivery : రేషన్ డోర్ డెలివరీ వాహనాలను గురువారం సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న సర్కార్. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్లో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం పం
CM Jagan Amma Vodi : మీరు బడికి వెళ్లడం లేదా..వెంటనే వెళ్లండి..ఎందుకంటే..స్కూల్ కు రావడం లేదని తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ వెళుతుంది. ప్రతొక్కరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి 11వ తేదీ సోమవారం ఆయన నెల్ల�
deeds of double bedroom houses Distribution in Siddipet : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మినా, అద్దెకిచ్చినా కేసులు నమోదు చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో అవినీతిపరులను పట్టిస్తే రూ.10 వేల రివార్డ్ ఇవ్వనున్నట్�
Distribution of house deeds to beneficiaries : ఏపీ సీఎం వైస్ జగన్ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం గుంకలాలంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ
Modi to interact with street vendors వీధి వ్యాపారులతో మాట్లాడేందుకు మోడీ సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులను గట్టెక్కించేందుకు కేంద్రం.. జూన్-1న పీఎం స్వానిధి పథకం (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి)ని ప్రకటించిన విషయం �
COVID-19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రోసెస్లో భాగంగా.. కేంద్రం వేగంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ ను రెడీ చేసి ప్రజలందరికీ అందించాలనే యోచనలో ఉన్నా ముందుగా ఎవరికి ఇవ్వాలని నానా తంటాలు పడుతుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ దేశ జనాభాలో అందరికీ అందించేంత మొ�