Home » beneficiary list
అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు..
అన్నదాత సుఖీభవ పథకంలో మీ పేరు నమోదు కాలేదా.. అయితే, నమోదుకు రేపటితో లాస్ట్ డేట్.. వెంటనే నమోదు చేసుకోండి.
13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కే�
ఏపీ సర్కార్ మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2020, ఆగస్టు 12వ తేదీ బుధవారం ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద�
అక్టోబర్ 15వ తేదీలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను ప్రచురిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. అర్హులు ఎవరికైనా సాయం అందకపోతే అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. పరిశీలన తర్వాత వీరికి మలివిడదతలో సాయం అంది�