Home » Bengal CM Mamata
కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. రాష్ట్రానికి పైసా నిధులను కూడా అందులో ప్రకటించలేదు. అందుకే రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయబోతున్నాం. రాజ్య�
‘‘నేను లోగోలో కమలం గుర్తును చూశాను. ఇది దేశానికి సంబంధించిన అంశం. అందుకే నేను దీనిపై ఇతర విషయాలు మాట్లాడడం లేదు. ఈ అంశంపై బయట మాట్లాడితే దేశానికి మంచిది కాదు’’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా జీ20 దేశాల ఢిల్లీ సదస
కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం పార్టీలు దీదీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయమై స్పందిస్తూ ‘‘2003లో ఆర్ఎస్ఎస్ను దేశభక్తులుగా కీర్తించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ఆమెను దుర్గగా అభివర్ణించింది. ఆర్ఎస్ఎస్ హి�
కేంద్ర దర్యాప్తు సంస్థలు మరోసారి తన మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పిలిచి విచారించే అవకాశం ఉందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర�
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం బెంగాల్ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ తేదీని ప్రకటించారు. బుధవారం మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, కనీసం నలుగురు కొత్త ముఖాలను కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉందని ఆమె సూచనప్రాయంగా చ
రాయల్ బెంగాల్ టైగర్తో తనను తాను పోల్చుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ హెచ్చరిక చేశారు. దేశంలో బీజేపీ చేస్తోన్న అభివృద్ధి పనులు ఏవీ లేవని ఆమె అన్నారు. మూడు, నాలుగు కేంద్ర దర్యాప్తు సంస్థ
పశ్చిమ బెంగాల్లోని ఆలిపూర్దవార్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు అంటించారు. 'గిరిజనుల వ్యతిరేకి మమతా బెనర్జీ' అని రాసుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇవాళ ఆ రాష్ట్రంలోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీలను బెదిరించడానికి కేంద్ర ప్రభుత్వం స�
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద సైనికుల పదవీ విరమణ వయసును 65 ఏళ్ళకు పెంచాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పలు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమావే�