-
Home » Bengal CM Mamata Banerjee
Bengal CM Mamata Banerjee
Trinamool leaders : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న తృణమూల్ నేతల నిర్బంధం
తమ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీలోని కృషి భవన్ లో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా 30 మంది నాయకుల�
Mamata meets Patnaik: ఒడిశా ముఖ్యమంత్రిని కలిసిన మమతా బెనర్జీ.. ఫ్రంట్లో పట్నాయక్ చేరతారా?
ఇందులో కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కాకుండా దేశంలోని విపక్షాలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఇక మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేశారు. కేజ్రీవాల్ సైతం ఆ రెండు పార్టీ�
Lok Sabha elections-2024: కాంగ్రెస్ లేకుండా దేశంలో కొత్త కూటమి ఏర్పాటు చేయాలని మమత, అఖిలేశ్ నిర్ణయం
బీజేపీ, కాంగ్రెస్ కి సమానదూరం పాటించాలని టీఎంసీ, ఎస్పీ నిర్ణయించాయి. ఈ మేరకు పాలసీని రూపొందిస్తామన్న సంకేతాలు ఇచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోల్ కతాలో ఇవాళ మమతా బెనర్జీని కలిశారు. వచ్చే వారం మమతా బెనర్జీ ఒడిశా సీఎం, బీజేడీ చీఫ�
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయం.. బీఆర్ఎస్, ఆప్ తో చర్చలు
ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తున్న వేళ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్ర�
Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సౌరవ్ గంగూలీ భేటీ.. రాజకీయ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడా?
సౌరవ్ గంగూలీ రాజకీయ రంగప్రవేశంపై పలుసార్లు చర్చలు జరిగాయి. గతేడాది గంగూలీ అమిత్ షాను కలిసిన సమయంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని గంగూలీ ఖండించారు. ప్రస్తుతం ఆయన మమత బెనర్జీతో భేటీ సందర్భంగా మరోసారి గంగూలీ రాజక
Lok Sabha elections 2024: బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత అధికారంలో ఉండదు.. ఎందుకంటే..?: మమతా బెనర్జీ
బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత అధికారంలో ఉండబోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని చెప్పారు. 2019 ఎన్నికల ముందు దేశంలో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉండేవని అన్నారు. అప్పట్లో బీజేప�
Asaduddin Owaisi slams nitish kumar: ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తోన్న నితీశ్, మమతపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు
‘‘బీజేపీతో కలిసి ఉన్న సమయంలోనూ నితీశ్ కుమార్ సీఎం అయ్యారు. గోద్రా అల్లర్ల ఘటన జరిగిన సమయంలో కూడా ఆయన బీజేపీతో కలిసే ఉన్నారు. 2015లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. మళ్ళీ 2017లో బీజేపీతో కలిశారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం కోసం నితీశ్ కుమార�
Mamata on opposition unity: మేమందరం ఒక్కటవుతాం.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరతాం: మమతా బెనర్జీ
ఇవాళ కోల్ కతాలో నిర్వహించిన టీఎంసీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... ‘‘నేను, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఇతర నేతలు 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోరాడతాం. బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు చేతులు కలుపుతాయి. మేమంతా ఓ వైపు
Durga Navaratri Ustavalu: ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ నెలలో 22 రోజులు సెలవులు.. ఎక్కడంటే?
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు 11 రోజులు సెలవులు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సెలవులు కలుపుకొని అక్టోబర్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు 22 రోజులు సెలవులు రానున్నాయి.
Mamata Banerjee’s ‘dream for India’: ‘నాకో కల ఉంది’ అంటూ తన జీవిత ఆశయం ఏంటో చెప్పిన సీఎం మమతా బెనర్జీ
‘దేశం, ప్రజల విషయంలో నాకో కల ఉంది. ఎక్కడ ఒక్కరు కూడా ఆకలి బాధతో ఉండరో, ఎక్కడ ప్రతి ఒక్క మహిళకు భద్రత ఉంటుందో, ఎక్కడ ప్రతి చిన్నారికి విద్యా కాంతులు చేరుతాయో, ఎక్కడ సమానత్వం వెల్లివిరుస్తుందో, ఎక్కడ ‘అణచివేత శక్తులు’ ప్రజలను విడగొట్టవో.. ఆ దేశం �