Home » bengal election
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)దర్యాప్తు జరగాలని, దీనికి సంబంధించిన కేసులన్నీ సీబీఐకి
వెస్ట్ బెంగాల్లోని నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది.
పశ్చిమ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను అత్యంత చెత్త ఎన్నికలుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్ణించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతున్నది. రెండో దశలో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. సెకండ్ ఫేజ్లో మమతా బెనర్జీ, సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన దేశభక్తి మరోసారి చాటుకున్నారు.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ-బీజేపీ పార్టీలు తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి.