-
Home » bengal election
bengal election
ఆ నిజాన్ని ఎలా మర్చిపోయారు.. మమతా బెనర్జీపై వర్మ షాకింగ్ కామెంట్స్
May 6, 2026 / 04:47 PM ISTమమతా బెనర్జీపై రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చేసిన లేటెస్ట్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Calcutta HC : మమతకి బిగ్ షాక్..ఎన్నికల ఫలితాల అనంతర హింసపై సీబీఐ దర్యాప్తు
August 19, 2021 / 03:22 PM ISTపశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ)దర్యాప్తు జరగాలని, దీనికి సంబంధించిన కేసులన్నీ సీబీఐకి
నందిగ్రామ్ లో హోరాహోరీ..ఆరు ఓట్ల ఆధిక్యంలో సువెందు
May 2, 2021 / 04:12 PM ISTవెస్ట్ బెంగాల్లోని నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది.
మిగిలినదంతా ఒకే దశలో.. బెంగాల్ ఎలక్షన్ పై ఈసీకి మమత విజ్ణప్తి
April 15, 2021 / 09:40 PM ISTపశ్చిమ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
బీజేపీ వద్ద డబ్బులు తీసుకొన్న ఆ హైదరాబాదీని తిరస్కరించండి : మమత
April 2, 2021 / 08:02 PM ISTపశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇంత చెత్త ఎన్నికలు జీవితంలో చూడలేదు..ఈసీపై మమత ఫైర్
April 1, 2021 / 06:18 PM ISTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను అత్యంత చెత్త ఎన్నికలుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్ణించారు.
నందిగ్రామ్ పోలింగ్ బూత్ నుంచే గవర్నర్ కు మమత ఫోన్
April 1, 2021 / 03:38 PM ISTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతున్నది. రెండో దశలో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
నందిగ్రామ్ లో ఆ బ్లాక్ పైనే “ఇద్దరు బ్యాచిలర్స్” ఆశలు
March 31, 2021 / 09:42 PM ISTరెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. సెకండ్ ఫేజ్లో మమతా బెనర్జీ, సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
నందిగ్రామ్ “బ్యాచిలర్స్ వార్”.. భారీ భద్రత నడుమ పోలింగ్
March 31, 2021 / 09:31 PM ISTరెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
జాతీయగీతం వినగానే వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డ మమతా బెనర్జీ
March 31, 2021 / 03:16 PM ISTపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన దేశభక్తి మరోసారి చాటుకున్నారు.