-
Home » bengal elections
bengal elections
మమత… దిద్దుబాటు చర్యలు
మమత... దిద్దుబాటు చర్యలు
ఓటు వేసిన మమతాబెనర్జీ
Mamata Banerjee casts vote in Bhabanipur వెస్ట్ బెంగాల్ లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగుతోంది. ఏడో దశలో భాగంగా ఇవాళ 34 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఇవాళ తన ఓటు హక్కును �
బెంగాల్ లో ముగిసిన ఆరో దశ పోలింగ్
Bengal Elections పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ముగిసింది. కరోనా నిబంధనల మధ్య సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగగా.. కొవిడ్ బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్య
Sushil Chandra Corona : కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రకు కరోనా పాజిటివ్
కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కరోనా సెగ తాకింది. ఇటీవలే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సుశీల్ చంద్ర కరోనా బారిన పడ్డారు.
నందిగ్రామ్ లో మమత ఓటమి ఖాయం..దీదీ ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తారా?
మమతా బెనర్జీని తప్పనిసరిగా గద్దె దించాలని బెంగాల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
మమతకి ప్రస్ట్రేషన్ పెరిగింది.. బెంగాల్ లో 200కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం ఖాయం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు.
రణరంగంగా నందిగ్రామ్..సువెందు కాన్వాయ్ పై రాళ్ల దాడి
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నందిగ్రామ్కు రెండో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
west bengal election 2021 : నాకు చెప్పకుండానే..అభ్యర్థిగా ప్రకటిస్తారా..పోటీ చేయడం లేదు
తనను సంప్రదించకుండానే..పేరును ప్రకటించడం..జాబితాలో పేరు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ మహిళ.
పశ్చిమ బెంగాల్లో ప్రశాంతత ఎప్పుడు?