Home » Bengaluru families
Bengaluru Water Shortage : బెంగళూరులో తీవ్ర నీటి కొరత ఉండగా.. అనవసరమైన పనులకు నీటిని వృథా చేశారంటూ అక్కడి వాటర్ సప్లయ్ బోర్డు మొత్తం 22 నివాసితుల్లో ఒక్కొ కుటుంబానికి రూ. 5వేలు చొప్పున జరిమానా వసూలు చేసింది.