-
Home » Bengaluru-Mangaluru
Bengaluru-Mangaluru
తెల్లవారుజామున కర్ణాటక రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి, వేగంగా వస్తున్న ఎస్యువి కారును ఢీకొట్టింది
March 6, 2020 / 04:11 AM IST
కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిలో బైలాదకరే గ్రామంలో శుక్రవారం (మార్చి 6, 2020) తెల్లవారుఝామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడాది వయస్సున్న బాలుడుతో సహా 12 మంది మరణించారు. హాస్పటిల్లో మరో అబ్బాయి చనిపో