-
Home » bengaluru violence
bengaluru violence
బెంగళూరు హింసపై సీఎం కీలక నిర్ణయం…ప్రతి పైసా నిందితులనుంచే వసూలు
August 17, 2020 / 09:56 PM IST
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు అల్లర్లపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హింసాకాండలో అల్లరిమూకల విధ్వంసంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని బాధ్యుల నుంచే రాబడతామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవార