Home » Betul district
నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ తన్మయ్ సాహు అనే ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్, బెతుల్ జిల్లా, మాండ్వి అనే గ్రామంలో జరిగింది. నాలుగు రోజులపాటు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఏదో కనిపించని శక్తి..నా బట్టలు,నగలు దొంగిలిస్తోంది..నా ఆహారం తినేస్తోంది దయచేసి నా సమస్య పరిష్కరించిండీ అంటూ ఓ మహిళా ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది విన్న పోలీసులు షాక్..
ముగ్గురు మైనర్లతో పాటు ఏడుగురు కలిసి ఓ టీనేజర్ ను రేప్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బీటల్ జిల్లాలో జరిగింది. సోదరుడితో కలసి ఇంటికి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్రామంలోని వేరే ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో మోటార్ సైకిళ్లపై వ�