Home » BGT 2024-25
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టు మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ నిరాశపర్చాడు. కేవలం 17పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.