Home » bhadrachalam floods
వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక, లంకగ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పోటెత్తింది.
భద్రాచలంలో శాంతిస్తున్న గోదావరి
Bhadrachalam: పెరుగుతున్న గోదావరి వరద
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.