Bhadradri kotta Gudem

    స్థల వివాదం : మహిళల్ని జుట్టు పట్టుకుని ఈడ్చేస్తూ దాడి

    November 21, 2019 / 06:05 AM IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ వర్గం మహిళలపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టారు. జుట్టు పట్టుకున

10TV Telugu News