bhagat singh kosyari

    ఉన్నది చదువు : గవర్నర్ మందలింపుతో…2సార్లు మంత్రిగా ప్రమాణం

    December 30, 2019 / 02:22 PM IST

    మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.36 మంది మంత్రులుగా ప్రమాణ

10TV Telugu News