Home » bhagya lakshmi temple
భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.
తెలంగాణకు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ రాజ్యం వచ్చాక, పేదల రాజ్యం వచ్చిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మారుస్తాం.
Bandi Sanjay to go Bhagyalakshmi temple
BJP అభ్యర్థులు ఊహించిన దాని కంటే ఎక్కువ విజయం సాధించిన సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్లో 20డివిజన్లలో బీజేపీ గెలుపు కన్ఫామ్ అవగా.. రాష్ట్ర పార్టీ కార్యాలయంలోసమావేశం కానున్నారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులంతా కలిసి భాగ్యలక