Bhagyanagar Ayyappa Seva Samithi

    Ayyappa Seva Samithi : ఫోన్ చేస్తే ఇంటికే భోజనం.. కరోనా బాధితులకు ఉచితం

    May 23, 2021 / 06:56 PM IST

    కరోనా కష్టకాలంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు. ఆకలితో బాధపడుతున్న వారి కడుపు నింపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిర్వాహాకులు కరోనా బాధితులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. కరోన�

10TV Telugu News