Home » Bhakti Samacharam
శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి... ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం. విశాఖపట్టణంలో ఉన్న ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం స్వామి వారికి చిన్న, పెద్ద శేష వాహన సేవలు జరుగనున్నాయి.