Bharat Darshan

    అన్ని తీర్థయాత్రలకు ఒకటే ట్రైన్: భారత్ దర్శన్

    November 7, 2019 / 08:11 AM IST

    నగర ప్రాంత పర్యాటకుల కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో విన్నూత ఆలోచనతో ముందుకొచ్చింది. ‘భారత్ దర్శన్’ అనే ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ ఆర్ధిక సంవత్సరంలోన

10TV Telugu News