Home » Bharat Jodo Yatra 7th day
కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన 'భారత్ జోడో యాత్ర' 7వ రోజు కొనసాగుతోంది. ఇవాళ కేరళలోని కనియాపురం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ యాత్రను మొదలుపెట్టారు. కేరళలో ఈ యాత్ర 17 రోజుల పాటు ఉంటుంది. ఇవాళ యాత్ర ప్రారంభించేముందు రాహుల్ గాంధీ ట్విటర్ లో ద�