Home » Bharat Ke Veer
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.