Bharat Ke Veer

    విరాళం ఇవ్వాలంటే: వీరజవాన్ల కుటుంబాలను ఆదుకోండిలా

    February 15, 2019 / 11:42 AM IST

    జ‌మ్మూకాశ్మీర్ లోని  పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.

10TV Telugu News