Bharat Ratna award 2024

    హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కి భారతరత్న

    February 9, 2024 / 02:42 PM IST

    వ్యవసాయం, రైతు సంక్షేమం కోసమే జీవితం అంకితం చేసిన ఎంఎస్ స్వామినాథన్‌ని భారతరత్న పురస్కారం వరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

    రైతు బాంధవుడు చరణ్ సింగ్‌కు భారతరత్న

    February 9, 2024 / 02:00 PM IST

    భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు కేంద్రం 'భారతరత్న; ప్రకటించింది. జీవితం మొత్తం రైతుల హక్కులు, వారి సంక్షేమం కోసం పాటుపడిన చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

10TV Telugu News