Home » Bharti Airtel
సాధారణంగా గూగుల్ తమ వినియోగదారులకు 15 GB డేటాను ఉచితంగా ఇస్తుంది.
నేటి నుంచే 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నెట్వర్క్, గౌతమ్ అదానీకి చెందిన అదాని డాటా నెట్వర్క్స్, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఈ వేలంలో పాల్గొనబోతున్నాయి.
టెలికాం అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండడం, కొత్త ప్లాన్లు లేకపోవడం..ఇలా ఇతరత్రా కారణాలతో టెలికాం సంస్థలకు కస్టమర్లు షాక్ ఇస్తున్నారు. ఫిబ్రవరి నెలలో సుమారు 37 లక్షల మంది యూజర్లు
జియో కస్టమర్ల కోసం 4G స్మార్ట్ఫోన్ను కూడా డెవలప్ చేసింది. ఇప్పుడు ఎయిర్టెల్లోనూ గూగుల్ పెట్టుబడులు పెట్టడం ఆసక్తికరంగా మారింది...
టెలికం ఇండస్ట్రీ మనుగడ కోసం అవసరమైతే మొబైల్ టెలికాం చార్జీలు పెంచేందుకు వెనుకాడమని మిట్టల్ స్పష్టం చేశారు. ఆ పరిస్థితులు వస్తే తప్పక చార్జీలను పెంచుతామన్నారు.
భారతీయ టెలికం రంగంలోకి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎంట్రీ ఇవ్వబోతుందా? అంటే అవుననే అంటున్నాయి టెలికం వర్గాలు.. గూగుల్ టెలికం రంగంలోకి అడుగుపెడితే పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి.
టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులతో టెలికో కంపెనీల్లో పోటీ వాతావరణం నెలకొంది. టెలికోలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లు, రీఛార్జ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడూ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇటీవలే దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర�
ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందిస్తున్న3జీ సర్వీసులను నిలివేయనున్నట్టు ప్రకటించింది. రిలయన్స్ జియో నుంచి పోటీని తట్టుకోలేని చాలా టెలికం ఆపరేటర్ల బిజినెస్ భారీగా పడిపోయింది. జి�