Home » bhavani
తమిళనాడులో తిరునెల్వేలి సమీపంలోని సూత్తమల్లిలో దారుణం జరిగింది. ఓ హిజ్రా ..ఆమె భర్తతో పాటు మరో హిజ్రా కూడా దారుణ హత్యకు బలైపోయారు. సూత్తమల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. శుక్రవారం (ఆగస్టు 21,2020) జరిగిన ఈ మూడు హత్యలప�
సోషల్ మీడియా సాయంతో ఎటువంటి అసాధ్యమైనా సుసాధ్యం చేయవచ్చు అనేదానికి నిదర్శనం ఈ సంఘటన. మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా అద్భుత సాధనం అని నిరూపించాడు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి. అతని పేరు వంశీధర్ బచ్చు. సోషల్ మీడియా సాయంతో ఓ
మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగలింది. దళంలో కీలక మహిళా మావోయిస్టు పోలీసులకు చిక్కింది. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్