Home » Bhavani Diksha
ఇంద్రకీలాద్రిపై అర్చకులు, గురు భవానీల సమక్షంలో భవానీలు 41 రోజుల దీక్షను స్వీకరిస్తున్నారు. డిసెంబరు 13 నుంచి 17 వరకు 21 రోజుల అర్ధమండల దీక్ష స్వీకరణ ఉంటుంది.