Home » Bhimavaram
Pawan Kalyan : 2019 ఎన్నికల్లో భీమవరంతో పాటు విశాఖలోని గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు.
ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్ళిపోతున్నారు. ఉత్తరాంధ్రా తూర్పుకాపులకు ధైర్యం ఎక్కువ. దేశంలో పెద్ద ఎత్తయిన నిర్మాణాలు ఎక్కడ జరిగినా అక్కడ ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉంటారు.జనసేన అధికారంలోకి రాగానే ముందుగా తూర్పు కాపులు యొక్క గణ�
గోదావరి జిల్లాలో రౌడియిజం,గుండాయిజం చేసేది..ఎవరో ప్రజలకు తెలుసు.175 నియోజకవర్గాలలో ఫోటి చేయలేని జనసేన గురించి పట్టించుకోనవసరంలేదు.
పవన్ కల్యాణ్ను ఎల్కేజీలో చేర్పించాలి. ఎల్కేజీ చదవడానికి మూడేళ్ల వయసు కావాలి..కానీ పవన్ కు 55 ఏళ్లు. అందుకే పవన్ను ఎల్కేజీలో చేర్పించటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అనుమతి కోరతాను.
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని వారాహి యాత్రను ప్రారంభించనున్నారు.
భీమవరంలో హైటెన్షన్.. వైసీపీ-జనసేన ఫ్లెక్సీ వార్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.నారాయణస్వామి (92) కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో మహిళా కానిస్టేబుల్ విషయంలో కానిస్టేబుల్ సీఐ ఘర్షణ పడ్డారు.
ఏలూరు జిల్లా గణపవరంలో వింత ఘటన జరిగింది. సాయి రామకృష్ణ అనే వ్యక్తి చెరువులో రొయ్యలు పడుతుండగా... ఓ రొయ్య అతని ముక్కులో దూరింది.