Home » Bhimavaram
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాలేజీలో లెక్చరర్ అరాచకం సృష్టించాడు. పీవీసీ పైపులు, అట్టలతో విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. హోంవర్క్ చేయలేదనే కారణంతో..
కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ ని జాకీలతో నిలబెట్టి దాంట్లోనే నివసిస్తున్నారు ప్రజలు. పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ లో 33 ప్లాట్స్ కు సంబంధించిన ప్రజలు అత్యంత ప్రమాదంలో ఉన్నారు.
కూతురు పుట్టిన రోజు నాడు కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్దాం అని కోరింది ఓ ఇల్లాలు. భర్త అందుకు అంగీకరించలేదు. మనస్తాపానికి గురై ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది.
Elections for the first time : కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరంలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ 1956లో ఏర్పాటు కాగా.. ప్రతి సారి గ్రామస్తులంతా ఒకేతాటిపై ఉండి ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చారు. 65 సంవత్సరాలుగా ఊరి వారంతా ఒకే మాటపై ఉంటున్నారు. కానీ ఈసారి మా�
కరోనా కాలంలో శ్రావణమాసం వచ్చేసింది. పూజలు పునస్కారాలు..నోములు అంటూ ఆడవాళ్లు మహా హడావిడి పడిపోయే మాసం శ్రావణమాసం. మరి ఈ కరోనా కాలంలో శ్రావణమాసం అంటూ ముత్తయిదవలు..పేరంటాళ్లు అంటూ హడావిడి అంత మంచిది కాదనే విషయం గుర్తించుకోవాలి. అందుకే ఈ విజ్ఞప�
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. విశాఖపట్నం భీమిలీ బీచ్ లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన లోకేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. లోకేశ్ ను కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. వారి తల్లి వరలక్ష్మికి ఫోన్ చేసిన ఫో
మహేష్ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా (జనవరి 11, 2020)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సూపర్ స్టార్ అభిమానులు  
ఎన్నికలకు ముందు.. ఎన్నికల ప్రచారంలో ఉన్న ధీమా.. ఇప్పుడు జనసేనానిలో లేదా..? ఏపీలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమన్న అనుమానంతోనే .. మౌనం దాల్చారా..? ఇదే ఇప్పుడు జనసైనికుల్లో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇంతకాలం తమదే గెలుపంటూ చెప్పుకున్న జనసేన
ఎన్నికల నోటిఫికేషన్ ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఏపీలో హడావిడి చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం నిర్వహించారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా…. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిరిగారు. జనసే�
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఓటింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం అయ్యింది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు అనేది పక్కన పెడితే.. అందరి చూపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైనే ఉంది. తొలిసారి జనసేన ఎన్ని