Home » Bhimavaram
ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ అంటే ప్రత్యేకం కింద లెక్క. ఆ ప్రత్యేకం ఏమిటన్న విషయం జనాలకు తెలిసినా...
పశ్చిమగోదావరి : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో స్థానిక సచివాలయాలు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ సచివాలయాల్లో స్థానిక
ఎప్పుడూ వివాదాలో ఉండే దర్శకులు ఎవరంటే ఠక్కున వర్మ అని చెప్పేస్తారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కోర్టు మెట్లు ఎక్కిన ఈ సినిమా రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా కంటిన్యూ అవుతుండగానే.. మరో బా
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు గట్టి షాక్ తగిలింది. నామినేషన్ల గడువుకు సోమవారం చివరితేదీ కావడంతో భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ అక్కడికి వెళ్లారు. అయితే నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధి�
ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు
విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం(మార్చి 21, 2019) విశాఖ నగరపాలక సంస్థ జోన్-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. పవన్ వెంట జనసేన నే
నామినేషన్ల పర్వం ఓ వైపు జోరుగా సాగుతోంది. మరోవైపు చేరికలతో హడావిడి. ఇంకో వైపు అభ్యర్ధులు మిస్సింగ్ అంటూ కలకలం. వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ రెండుగా చీలి మరీ కొట్టుకుంటు�
ఎన్నికల బరిలో మొదటి సారిగా నిలుస్తున్న జనసేన పార్టీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల బర
ఒంటరిగా అన్ని స్థానాల నుంచి పోటీకి రెడీ అయిన జనసేన పార్టీ.. అధ్యక్షుడు పోటీ చేసే రెండు స్థానాలను కూడా ఒకే ప్రాంతానికి పరిమితం చేయటం విశేషం.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా జరుగుతుంటే ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లోని కోడి కుంభమేళ జరుగుతోందంటు ఓ ఫోటో వైరల్ గా మారింది.యూపీ కుంభమేళాకు ఏమాత్రం తక్కువ కాకుండా భీమవరంలో కోడి కుంభమేళా జరుగుతోందంటు ఫోటో వైరల్..