Home » bhimili
విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె ..
టీడీపీ నేత..మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్న క్రమంలో గంటా వైసీపీలో చేరడాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవంతి కూడా గంటాపై ఫైర్అవుతున్నారు. పదవులు ఎక్కడ ఉంటే
అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాస్రావు.. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన లీడర్లు. ఇప్పుడు మాత్రం చెరో దారిలో నడుస్తున్నారు. పార్టీ మారినా పదవులు చేపట్టడంలో న్యాక్గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది వీళ్లిద్దరికి. నిజానికి అవంతికి రాజక�
భీమిలికి చారిత్రక ప్రాధాన్యముంది. దేశంలోనే రెండో మున్సిపాలిటీ. రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న రెండో నియోజకవర్గం. డచ్ వారి కాలంలో ఓడరేవుగా అలరారిన ప్రదేశం. స్మార్ట్ సిటీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పేరున్న విద్యాసంస
పరిపాలన రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిపాలన రాజధాని అవుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో పరిపాలన
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఏపీ పాలిటిక్స్లో ఈ సామెత మరోసారి నిజమైంది. ఒకప్పటి మిత్రులు గంటా, అవంతి మధ్య... ఇప్పుడు పచ్చగడ్డి
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్కు గ్రేటర్ విశాఖ మున్సిపల్
భీమిలి నియోజకవర్గం.. గురు శిష్యుల మధ్య వివాదం రేపింది. భీమిలీ నియోజకవర్గం ఎవరి పరం కానుంది.
విశాఖపట్టణం జిల్లా టీడీపీకి ఎదురు దెబ్బ. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ లోని లో�
విశాఖ: రాజకీయాల్లో ఆయనది విలక్షణ శైలి. గడిచిన మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీల నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి పోటీ చెయ్యని ఆ నేత ఇంత