Home » Bhiwandi court
పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రూ.1,000 జరిమానాగా చెల్లించాలని మహారాష్ట్రలోని భివాండీలోని మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంతేను ఆదేశించింది
రాహుల్ గాంధీ పై నమోదైన కేసును.. ఫిబ్రవరి 10 నుంచి రోజువారీ పద్దతిలో విచారణ చేపట్టనున్నట్లు మహారాష్ట్రలోని భివాండి కోర్టు వెల్లడించింది.