ఓ వృద్ధురాలిని తాళ్లతో కట్టేసి కొట్టారు ముగ్గురు వ్యక్తులు. ఆమె కులాన్ని ప్రస్తావిస్తూ దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచే
‘నేను బాగా చదువుకోవాలని అనుకున్నాను.. కానీ, మా కుటుంబ పరిస్థితులు అనుకూలించక నా చదువును త్యాగం చేశాను. ఉద్యోగంలో చేరాను’ అని కొందరు సాకులు చెబుతుంటారు. కోచింగ్ కు, తిండికి డబ్బు లేకపోవడంతో చదువు ఆపేశానని చెప్పుకు తిరుగుతుంటారు. అయితే, నిజంగా
మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోకి కుక్కలు తిరగడం కలకలం రేపింది. రెండు కుక్కలు రోగుల బెడ్లపై హాయిగా పడుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ఎంతగా ఉందో వీటి ద్వారా స్పష్టమవుతోంది. రోగు
హోటల్ కు వెళ్లి కడుపునిండా తిన్నాక డబ్బు లేదని చెబితే ఏమవుతుంది? బిల్లు కట్టకపోతే అక్కడ ప్లేట్లు కడిగి వెళ్లమంటారు. కొన్ని సినిమాల్లో ఇటువంటి సీన్లను చూసి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే, పిలవని పెళ్లికి వెళ్లి కడుపునిండా తిన్న ఓ యువకుడిని పట
‘‘నా ఇమేజ్ను దెబ్బతీయడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఇది నాకు నష్టం చేకూర్చుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే, ఇది నాకు లాభాన్నే చేకూర్చుతుంది.. ఎందుకంటే సత్యం నా వైపు ఉంది. నా మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారు.. దీంతో నేను స
అమిత్షా మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల మాతృభాషకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇచ్చారని, ఇదొక చారిత్రక నిర్ణయమని అన్నారు. భారతదేశ విద్యారంగంలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో చరిత్ర లిఖించేటప్పుడ
భార్యను చంపడానికి ఇనుప తలుపుపై విద్యుత్ వైర్ వేశాడు ఓ శాడిస్టు భర్త. తాను చేసిన ఈ కుట్రలో తన భార్య చనిపోతే విద్యుదాఘాతంతో మృతి చెందిందని అందరినీ నమ్మించాలని అనుకున్నాడు. అయితే, ఆ తలుపును అతడి అత్త ముట్టుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘట
"ఆదిపురుష్ సినిమాను తీసిన తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. హిందువుల నమ్మకాలు, మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తప్పుడు పద్ధతిలో తీయడం సరికాదు. ఈ సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లను తీసేయాలని నేను ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ కు లేఖ రాస్తున్నాను. ఒకవేళ వా
ఇటీవలే దేశంలోకి వచ్చిన చీతాల్లో ఆశా అనే ఆడ చీతా గర్భంతో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే దేశంలో ఒక చీతా జన్మించడం ఏడు దశాబ్దాల తర్వాత మొదటిసారి అవుతుంది. క్రమంగా చీతాల సంఖ్య పెరుగుతుంది.
నమీబియా నుంచి తీసుకువచ్చిన ఐదు ఆడ, మూడు మగ చీతాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. క్వారంటైన్ ఎన్ క్లోజర్లలోకి అవి వెళ్లాయి. దాదాపు 70 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ భారతావనిపై నడిచాయి.