Home » bhopal
16 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని సత్నాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్తను పోలీసుల ఆదివారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తో గతంలో చేసిన అకృత్యాలన్నీ బయటపడ్డాయి. ఇప్పటికే తమపైనా లైంగిక దాడులు చేసి బ్లా�
సంతానం కలుగాలని అత్తింటి వారు ఓ బాబా వద్దకు తీసుకెళితే..మహిళపై అత్యచారం జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాబాను, అత్త, భర్తను అరెస్టు చేశారు. భోపాల్ లోని అగర్ గ్రామంలో ఓ మహిళకు 2019, జూన్ లో వివాహం జరిగింది. సంవత్సరం గడ�
పెద్ద కొడుకు చనిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోయేది. చెట్టంత ఎదిగిన కొడుకు తీరని లోకాలకు వెళ్లిపోయిందని బాధ పడసాగింది. చిన్న కొడుకు ఆమెను ఓదార్చాల్సి పోయి..ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకంటే..అన�
కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యను హత్య చేసి, ఆ శవాన్ని ఇంట్లోనే దాచి పెట్టి రెండు రోజుల పాటు నిద్రపోయిన కిరాతకుడి ఉదంతం మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది. భోపాల్ కు 186 కిలోమీటర్లు దూరంలోని సాగర్ అనే గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. నిందితుడి ఇంటి నుంచ�
వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్
కరోనా భయంతో నాలుగు గోడల మధ్య ప్రాణాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటే.. ఒంటరిగా ఉంటున్న 53 ఏళ్ల అంధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు ఆకతాయిలు. వృత్తి రీత్యా రాజస్థాన్ లో భర్త ఇరుక్కుపోయాడు. బ్యాంకు ఉద్యోగి అయిన మహిళ భోఫాల్ లోని షాపూరా ప్�
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల షాపులతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసేశారు. చాలా
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా మారింది. రాజధాని భోపాల్ లో నమోదైన 121 కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు హైల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులవే కావడం ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ కారణంగా నేరస్ధులు దొంగతనాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో దొంగతనాలు, రోడ్దు ప్రమాదాల వ�
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు కరోనా నివారణ చర్యల్లో సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఒకరు తల్లి మరణించినా, మరొకరికి చేతి విరిగినా విధులు నిర్వర్తించారు.