Home » bhopal
టాయిలెట్ కు వెళ్లాలంటే వాటర్ కావాల్సిందే. కానీ ఒక్కచుక్క నీరు లేకుండా టాయిలెట్ వాడగలమా? నిరభ్యంతరంగా వాడుకోవచ్చంటున్నారు ఓ ఇంజనీర్. మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన సివిల్ ఇంజనీర్ సతీష్ వాటర్ అవసరం లేని టాయిలెట్ ను తయారు చేశారు. ఇది వాడాలంట�
కంప్యూటర్ బాబాగా పేరొందిన త్యాగిపై పోలీసులు FIR నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై కేసు ఫైల్ చేశారు. భోపాల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిచారు. కంప్యూటర్ బాబా మే 07వ తేదీన భారీ హోమం నిర్వహించారు. డిగ
బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఓటు వేశారు.ఆదివారం(మే-12,2019)ఉదయం భోపాల్ లో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి సాధ్వి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ�
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ను 72గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది.బాబ్రీ మసీదు కూల్చివేత,హేమంత్ కర్కర్ మరణంపై ఆమె చేసిన వ్�
26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర మాజీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరేపై భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తన శాపం వల్లే కర్కరే చనిపోయాడంటూ సాధ్వి చేసిన వ్యాఖ్యలపై �
భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి…తన శాపం వల్లనే ముంబై ఉగ్రదాడి (26/11)లో యాంట
భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించడం వల్లే 26/11 హీరో…IPS ఆఫీసర్ హేమంత్ కర్కరే చనిపోయాడని అన్నారు. గురువారం(ఏప్రిల్-18,2019)భోపాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ….హేమంత్ నన�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ పేరు ఖారారైంది.బుధవారం(ఏప్రిల్-17,2019)ఉదయం బీజేపీ సీనియర్ నేతలను కలిసి ఆమె ఆ పార్టీలో చేరారు.అయితే ఈ రోజు మధ్యాహ్నామే మధ్యప్రదేశ్ లోని నాలుగు ల�
సంసారంలో అప్పుడప్పుడు తగాదాలు కామన్. భార్య, భర్తల మధ్య రకరకాల ఇష్యూలు వస్తుంటాయి. కొంతమంది వాటిని మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తారు. కొన్నిసార్లు మ్యాటర్ విడాకుల వరకు వెళ్తుంది. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడనో, సరిగ్గా చూసుకోవడం లేదనో, మరో మహి