bi-weekly train

    పుల్వామా ఎఫెక్ట్ : బోసిపోయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 

    February 26, 2019 / 03:42 PM IST

    న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు

10TV Telugu News