యూట్యూబ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయిపొయింది. ఏ సోషల్ మీడియా అయితే వాళ్ళని సెలబ్రిటీలను చేసిందో..
యూట్యూబ్ క్యూట్ కపుల్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయినట్లేనా అంటే అవుననే అంటున్నారు వారి ఫ్యాన్స్. సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది ఈ బ్రేకప్ గురించి. అంతేకాదు..
మొత్తానికి బిగ్ బాస్ 5 ముగిసింది. సన్నీ విన్నరైతే.. షణ్ముఖ్ రన్నరప్ అయ్యాడు. నిజానికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ లో అడుగుపెట్టినపుడు తప్పకుండా విజేత అవుతాడనే..
నిన్న విన్నర్, రన్నర్ ప్రకటించిన తర్వాత స్టేజి మీదే తర్వాత సీజన్ ఎప్పుడో ప్రకటించాడు నాగ్. నాగార్జున బిగ్ బాస్ స్టేజిపై మాట్లాడుతూ.. ''సాధారణంగా ఒక సీజన్ అయిపోగానే........
గత 3 సీజన్లుగా షోను తిరుగులేని రీతిలో నడిపిస్తున్నాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ను అనౌన్స్ చేసే తీరు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంటుంది.
ఈ సీజన్ కూడా అబ్బాయే బిగ్ బాస్ విన్నర్ గా నిలవడంతో పాటు ఈ సీజన్లో అమ్మాయిలందర్నీ ముందే ఎలిమినేట్ చేయడంతో సోషల్ మీడియాలో కొంతమంది దీనిపై వ్యతిరేకతని చూపిస్తున్నారు.
గతంలో బిగ్ బాస్ 2 సీజన్కు నాని హోస్ట్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ 3 సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. అయితే నిన్న నాని..........
ఇక నిన్న బిగ్ బాస్ విన్నర్ ప్రకటించిన తర్వాత ఎప్పటిలాగే కూల్ గా ఉన్నాడు. స్టేజిపై షణ్ముఖ్ మాట్లాడుతూ.. గెలిచామా? లేదా అన్నది కాదు, ఎలా ఆడామన్నది ముఖ్యం. ఇప్పుడు కాకపోతే.......
నిన్న నాగార్జున చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నాడు సన్నీ. ఇక బిగ్ బాస్ విన్నర్ కి ఏమేమి ఇస్తారో ముందే చెప్పేసారు. ముందు చెప్పిన దాని ప్రకారమే విన్నర్ సన్నీకి.........
వాళ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. ఈ ఫినాలేకి ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు రాబోతున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు రిలీజ్ ఉండటంతో ఆ సినిమా సెలబ్రిటీలనే తీసుకొస్తే...........