Biggest Earthquake In Indonesia

    Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. 20మంది మృతి, 300మందికిపైగా గాయాలు..

    November 21, 2022 / 02:38 PM IST

    ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం దాటికి దాదాపు 20 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారని సియాంజుర్ పరిపాలన అధిపతి హెర్మన్ సుహెర్మాన్ చెప్పారు.

    Jakarta, Indonesia: : ఇండోనేషియాలో భూకంపం

    July 10, 2021 / 03:08 PM IST

    ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. అయితే..సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తర Sulawesi Manado ప్రాంతానికి 258 కిలోమీటర్లు భూకంప కేంద్రంగా గుర్తించార�

10TV Telugu News