Home » Biggest Earthquake In Indonesia
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం దాటికి దాదాపు 20 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారని సియాంజుర్ పరిపాలన అధిపతి హెర్మన్ సుహెర్మాన్ చెప్పారు.
ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. అయితే..సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తర Sulawesi Manado ప్రాంతానికి 258 కిలోమీటర్లు భూకంప కేంద్రంగా గుర్తించార�