Home » bihar assembly session
మరోవైపు కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు
ఇలా చేసి ఉండాల్సిందని మొదటి నుంచి కేంద్రానికి చెబుతున్నాం. ఇప్పుడు చాలా ఆలస్యం అయింది. 2020, 2021లో జరగాల్సింది జరగలేదు. ఇది ప్రతి పదేళ్లకోసారి జరిగేది. జరిగిన ఆలస్యం జరిగింది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభిద్దాం