Home » BIHAR CABINET
ఊహించని రాజకీయ మలుపుల అనంతరం బీహార్లో జేడీ(యూ)తో కూడిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం విధితమే. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
క్యాబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కరోనా పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంలు రేణుదేవి, తార్ కిషోర్ ప్రసాద్తో సహా నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ
బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చే ఐదేళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సమయంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది నితీష్ కేబినెట్. బీహార్లో కరోనా వ్యాక్సిన్ను ఫ్రీగా ఇవ్వడంపై కేబినెట్ నుంచి అనుమతి లభించింది. అదే సమయంలో, 20 లక్షల �
Bihar Cabinet portfolios జేడీయూ అధినేత నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి బీహార్ సీఎంగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం(నవంబర్-17,2020)జరిగిన బీహార్ తొలి కేబినెట్ భేటీలో సోమవారం మంత్రులుగా ప్రయాణస్వీకారం చేసిన నాయకులకు శాఖలను