Home » Bihar Government
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జిఎడి) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రామ్ శంకర్ కొత్త జిల్లా మేజిస్ట్రేట్ ఆఫ్ షియోహర్గా నియామకం కాగా.. దినేష్ కుమార్ను పశ్చిమ చంపారన్ డిఎంగా నియమించారు. అగ్రికల్చర్ డైరెక్టర్గా అలోక్ రంజన్ ఘోష్ నియ�
ఈ యేడాదిలో సుమారు తొమ్మిది మహిళలు వీధి కుక్కల దాడిలో మరణించినట్లు బిహార్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చాలా గ్రామాలు వీధి కుక్కల భయంతో బిక్కు బిక్కు మంటున్నాయి. గత నెలలోనే నలుగురు మరణించారు. ఇది ఎంత వరకు వెళ్లి�
ఊహించని రాజకీయ మలుపుల అనంతరం బీహార్లో జేడీ(యూ)తో కూడిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం విధితమే. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీహార్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం ‘justice for Sushant’ పేరిట పోస్టర్స్, కరపత్రాలు, మాస్క్ లు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలీవుడ్ నటుడు సుశాం�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ తీసుకునేవాడని షావిక్ చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మన్షిందే శనివారం కోర్టుకు వెల్లడించారు. సుశాంత్కు 20 సంవత్సరాల వయస్సు నుండే మానసిక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. రియా, షౌవిక్ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేద�