Home » Bihar minister
బీహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేశ్ సదా గాయపడ్డారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో టెంపో వాహనం వేగంగా వచ్చి ఆయనతోపాటు ఆయన భద్రత సిబ్బందిని ఢీకొట్టింది.
తన ప్రాణాలకు ముప్పు ఉందని బీహార్ రాష్ట్ర సహకారశాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని మంత్రి పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు....
ఇటీవల బిహార్లో రూపొందుతున్న భోజ్పురి పాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ పాటల్లో వివిధ పార్టీలను, సామాజిక వర్గాలను కించపరిచేలా సాహిత్యం ఉంటోంది. అసభ్యత కూడా ఎక్కువైంది. వివాదాస్పద అంశాలతో పాట రూపొందించిన నేహా సింగ్ అనే గాయనికి ఇటీవల పోలీసుల�
ట్విట్టర్ ద్వారా సైతం ఆయన స్పందిస్తూ ‘‘రాష్ట్రపతిని జగ్గానాథ్ గుడిలోకి రాకుండా అడ్డుకున్న సందర్భాన్ని, జితన్ రాం మాంఝీ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాంఝీ వెళ్లిన గుడిని శుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. శబరి చేత బెర్రీలు తిన్నప్ప�
‘‘మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారు? అందులో దేశంలోని మెజారిటీ ప్రజలపై చాలా దుర్భాషలాడారు. రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు వ�
ఈ మధ్యే నేను జముయి, ముంగర్ జిల్లాల్లో పర్యటించాను. వర్షాపాతం అతి తక్కువ నమోదు కావడం వల్ల ఆ జిల్లాల్లో దారుణమైన కరువు ఉంది. 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు ఇప్పుడు బిహార్ లో ఉంది. కానీ అధికారిక లెక్కల్లో మాత్రం వ్యవసాయం బాగా కొనసాగుతున్నట్లు పేర్క