Home » Bihar Political Crisis
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల కొలువుదీరిన నితీశ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఇవాళ బలపరీక్షను ఎదుర్కోనుంది.
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు.
సీఎంగా నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు గవర్నర్ సమక్షంలో ఎన్డీయే కూటమి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలంచేకూర్చుతూ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ..
సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్ కు స్వయంగా లేఖ అందజేసిన అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
మధ్యాహ్నం 12గంటల సమయంలో నితీశ్ కుమార్ తో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ వెళ్తారని సమాచారం. జేడీయూ, బీజేపీ కలిసి నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్నారు.
బిహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీశ్ కుమార్ అంటున్నారు. బిహార్లో మహాఘట్బంధన్ (మహా �
బీహార్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. బీజేపీ, జేడీ(యూ) ప్రభుత్వం కాస్త.. కొద్ది రోజుల వ్యవధిలోనే జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎనిమిదవ సారి సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యా
బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పాట్నాలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
బీహార్ సీఎం, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం విధితమే. బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.