Home » BIHAR
బీహార్ లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఇది 10రెట్లు ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.
ఢిల్లీలోనూ ఈ సబ్ వేరియంట్కు చెందిన మూడు కేసులు వెలుగుచూశాయి. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
మావోయిస్టుల దాడికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని నిఘా అధికారులు నాలుగు రాష్ట్రాల అధికారులకు పంపించారు. కేసు తీవ్రత దృష్ట్యా నాలుగు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. తగిన వ్యూహాన్ని రచించే పనిలో నిమగ్నమయ్యారని కేంద్ర నిఘా వర్గాల�
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఆర్జేడీకి రాజీనామా చేస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు...
భారత్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బిహార్లోని జగదీష్పూర్లో శనివారం ఒకేసారి 75,000 భారత జాతీయ జెండాలు ఎగరేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
పంజాబ్లో దారుణం జరిగింది. గుడిసెకు నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరిలో ఐదుగురు పిల్లలే ఉన్నారు.
రామాయణం ఓ కథ మాత్రమే..రాముడు దేవుడు కాదు రామాయణం కథలో ఓ పాత్ర మాత్రమే అంటూ బీహార్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో వింత రీతిలో దొంగతనం జరిగింది. 60 అడుగుల స్టీల్ వంతెనను దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానిక అధికారులను, గ్రామస్థులను బురిడీ కొట్టించి పట్టపగలు..
భక్తియార్పూర్ పర్యటనలో ఉన్న సీఎం నితీశ్ను ఓ యువకుడు టార్గెట్గా చేసుకున్నాడు. ఓ విగ్రహానికి సీఎం నివాళులర్పిస్తుండగా.. సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు.
ఓ ముస్లిం కుటుంబం పెద్దమనస్సు చాటుకుంది.బీహార్లో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణానికి 2.5 కోట్ల విలువైన భూమి విరాళంగా ఇచ్చింది.