Home » BIHAR
మూడు ఎకరాల భూమి కేసుకు సంబంధించి కోర్టు 108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చింది. ఈకేసులో దావా వేసిన వ్యక్తి మునిమనుమడుకు ఈ ఆస్తి సంక్రమించింది.
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక చోట పెళ్లికి వెళ్లారు. అక్కడ వినోదం కోసం ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక యువతితో కలిసి డ్యాన్సులు చేయటంతో సీఎం సీరియస్ అయ్యారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
బీహార్లో గంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని.. అక్కడి అధికారులు అడ్డుకున్నారు. అయినా.. అభివృద్ధి జరుగుతుంటే.. అధికారులే అడ్డుకోవడమేంటనే సందేహం మీకు రావొచ్చు. కానీ.. దాని వెనుక ఓ రీజన్ ఉంది. రివర్ ఫ్రంట్లో భాగంగా నిర్మాణాలు చేపడితే.. నష్టమేమీ లేద�
వీధుల్లోనే కాదు ఇంట్లోనూ ఆడపిల్లకు భద్రత లేకుండా పోయింది. రక్షణగా నిలవాల్సిన వారే వావివరసలు మరిచి కామంతో కాటేస్తున్నారు. తాజాగా అలాంటి దారుణం ఒకటి జరిగింది.(Father Rapes Daughter)
ముఖ్యమంత్రులుగా లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ల ముప్పయ్యేళ్ల పాలన తర్వాత కూడా బిహార్ ఇంకా పేద, వెనుకబడిన రాష్ట్రంగానే ఉందన్నారు. శుక్రవారం ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్లో బిహార్ అభివృద్ధిపై స్పందించారు.
మా పెంపుడు చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి ఇస్తాం అంటూ పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన ఇచ్చిందో కుటుంబం.
మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు ప్రయాణికులను ఉలిక్కిపడేలా చేసింది. డ్యూటీలో ఉన్న డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడాడు.(Train Assistant Pilot Drinking)
అక్కడి దొంగలు చాలా వెరైటీ. ఇళ్లు, షాపులు వదిలేసి వంతెనల (బ్రిడ్జ్) పై కన్నేశారు. ఐరన్ బ్రిడ్జిలు కనిపిస్తే చాలు.. మాయం చేస్తున్నారు.(Bridge Stolen)
సొంత కుటుంబసభ్యులే ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో మహిళ భర్త అతడి కుటుంబసభ్యులు ఆటవికంగా ప్రవర్తించారు.
బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో కురిసిన గాలివానకు నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. బలమైన గాలులు, వర్షానికి నిర్మాణంలోఉన్న వంతెన కూలియింది.