BIHAR

    మూడు దశాబ్దాల తర్వాత : ఎన్నికల్లో సిక్స్ కొడతాం

    February 3, 2019 / 11:51 AM IST

    కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి-1న లోక్ సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పుకునేందుకే మోడీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, దాని ద్వారా రైతాంగానిక�

    Train Mishap In Bihar : పట్టాలు తప్పిన బోగీలు – 6గురు మృతి

    February 3, 2019 / 02:18 AM IST

    పాట్నా : బీహార్‌లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 9 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఆక్సిడెంట్ హజీపూర్ వద్ద చోటు చేసుకుంది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు స్పీడ్‌�

    రాహుల్‌ గాంధీ రాముడి అవతారం ఎత్తారు

    January 29, 2019 / 06:36 PM IST

    కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాముడి అవతారం ఎత్తారు. 

    బతికి వస్తారంట : ఐదేళ్లుగా ఫ్రిజ్ లోనే స్వామిజీ డెడ్ బాడీ

    January 29, 2019 / 10:49 AM IST

    లుధియానా: భక్తుల నమ్మకం ఎంతగా ఉంటుందంటే.. నమ్మిన గురువులు చనిపోయినా.. బతికి ఉన్నారని నమ్ముతుంటారు. తమ గురువు మృతి చెందినా..ఆయన పార్థివ దేహాన్ని కొందరు భక్తులు ఐదేళ్ల నుంచి సంరక్షిస్తున్నారు. ఆ స్వామీజీనే అశుతోష్ మహారాజ్. ఆయన ధ్యానంలో ఉన్న�

    ఫెర్నాండేజ్ నుంచే పోరాట స్ఫూర్తి నేర్చుకున్నా 

    January 29, 2019 / 10:03 AM IST

    బీహార్  :  మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ మృతికి బీహార్ సీఎం నితీశ్ కుమార్  తీవ్ర భావోద్వేగానికిలోనై కంట తడి పెట్టారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని నితీశ్ గుర్తు చేసుకన్నారు. ఫెర్నాండేజ్ మృతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్ఫూర్తిని

    బంధువులా రాబందులా : బతికుండగానే చితిపైకి చేర్చారు

    January 22, 2019 / 07:42 AM IST

    బీహార్ : మానవత్వం మంటగలిసింది. బంధాలు, అనుబంధాలు మాయమవుతున్నాయి. మనిషి రాతి మనిషిలా మారుతున్నాడు. సొంత బంధువులే ప్రాణాలు తీయాలని చూశారు. బతికుండగానే చితిపేర్చి సజీవ దహనం చేసేందుకు యత్నించారు. బీహార్ రాష్ట్రాంలోని భోజ్‌పూర్‌లో దారుణం చోటు చ�

    బీజేపీకి వైట్ వాష్ తప్పదు..తేజస్వీ యాదవ్

    January 14, 2019 / 06:25 AM IST

      ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్రాల్లో బీజేపీకి వైట్ వాష్ తప్పదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రకటన తర్వాత ఆదివారం(జనవరి-13) బీఎస్పీ అధినేత్రి మాయావతితో తేజస్వీ సమావేశమయ్యారు. మాయావతితో సమావేశం తర్వాత తేజస్వ

10TV Telugu News