BIHAR

    మెరుపు దాడుల ఆధారాల‌డుగుతారా? : విప‌క్షాల‌పై మోడీ ఫైర్

    March 3, 2019 / 11:03 AM IST

    వాయుసేన జ‌రిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మ�

    ఇప్పుడు చేయండి చీటింగ్: ఎగ్జామ్ సెంటర్స్ లో షూస్ బ్యాన్

    February 21, 2019 / 11:55 AM IST

    పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు షూస్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ   బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. షూస్ వేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదని, చెప్పులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు నితీష్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.�

    మమ్మల్ని యుద్ధానికి పంపండి: మోడీకి ఖైదీల లేఖ 

    February 19, 2019 / 06:36 AM IST

    ఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడితో దేశమంతా భగ్గుమంటోంది. చిన్న పెద్ద..అనే తేడా లేకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. బయట ఉన్న వారే కాదు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా సమరా�

    గొప్ప మనస్సు : జవాన్ పిల్లలను దత్తత తీసుకున్న మహిళా IAS

    February 19, 2019 / 06:10 AM IST

    కాలం ఎలా ఉందండీ.. దోచుకుతినే రోజులు ఇవి. మనిషన్నవాడు మాయం అవుతున్నాడు అని అనుకుంటున్న రోజులు.. ఇలాంటి సమయంలో ఓ లేడీ కలెక్టర్ తన గొప్ప మనస్సు చాటుకున్నారు. పుల్వామా టెర్రర్ ఎటాక్ లో చనిపోయిన జవాన్ కుటుంబాలకు అండగా ఉన్నారు. చేతిలో ఉన్న పవర్ తో.. చ�

    జంపింగ్ జపాంగ్ : కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ

    February 18, 2019 / 06:39 AM IST

    2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు తాము ఉన్న పార్టీలో ఈ సారి టికెట్ రాదనో, వేరే వేరే కారణాలతో పార్టీలు జంప్ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ ఇవాళ(ఫిబ్రవరి-18,2019) కాంగ

    దెబ్బకు దెబ్బ తీస్తాం : నాలో కూడా అంతే ఆగ్రహం ఉంది

    February 17, 2019 / 10:53 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�

    అమర జవాను తండ్రి భావోద్వేగం : పెద్దకొడుకు చనిపోతే ఏంటీ.. రెండో వాడ్నీ పంపిస్తా

    February 15, 2019 / 05:53 AM IST

    జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం CRPF జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు IED (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగ‌తి తెలిసిందే. 40మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో బీహార్‌కు చెందిన జవాన్లు కూడా

    మంటగలిసిన మానవత్వం: తండ్రి కళ్లెదుటే కూతురిపై గ్యాంగ్ రేప్

    February 8, 2019 / 10:43 AM IST

    మానవ హక్కులు, మహిళా సంఘాలు అని స్త్రీ భద్రత కోసం వేలు, లక్షల మంది గొంతెత్తి అరుస్తున్నా.. రోజురోజుకీ జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డు లేకుండాపోతుంది. ఒంటిగా ఉన్న ఆడపిల్లలపై రెచ్చిపోయే దుర్మార్గాలకు పాల్పడే నేరస్థుల కంటే భయంకరంగా ఉంది పరిస్థి�

    వందేమాతరం పాడలేదని టీచర్ పై దాడి

    February 7, 2019 / 06:34 AM IST

    అబ్దుల్లాపూర్ : జాతీయ గీతం వందేమాతరం పాడలేదని టీచర్ పై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గణతంత్ర దినోత్సవం (ఫిబ్రవరి 26)న జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం వందేమాతరం పాటను పాడేందుకు ఇష్డపడని ఓ ముస్లిం టీచర్ పై స్థానికులు దాడికి పాల్�

    ఆర్జేడీ నేత సెటైర్స్ : బట్టతల ఉన్నవారికి దువ్వెనలు అమ్మిన మోడీ

    February 4, 2019 / 06:34 AM IST

    పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్ సెటైర్లు విసిరారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేననీ..బీజేపీ అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్�

10TV Telugu News