Home » BIHAR
ఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడితో దేశమంతా భగ్గుమంటోంది. చిన్న పెద్ద..అనే తేడా లేకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. బయట ఉన్న వారే కాదు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా సమరా�
కాలం ఎలా ఉందండీ.. దోచుకుతినే రోజులు ఇవి. మనిషన్నవాడు మాయం అవుతున్నాడు అని అనుకుంటున్న రోజులు.. ఇలాంటి సమయంలో ఓ లేడీ కలెక్టర్ తన గొప్ప మనస్సు చాటుకున్నారు. పుల్వామా టెర్రర్ ఎటాక్ లో చనిపోయిన జవాన్ కుటుంబాలకు అండగా ఉన్నారు. చేతిలో ఉన్న పవర్ తో.. చ�
2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు తాము ఉన్న పార్టీలో ఈ సారి టికెట్ రాదనో, వేరే వేరే కారణాలతో పార్టీలు జంప్ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ ఇవాళ(ఫిబ్రవరి-18,2019) కాంగ
పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�
జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం CRPF జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు IED (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. 40మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో బీహార్కు చెందిన జవాన్లు కూడా
మానవ హక్కులు, మహిళా సంఘాలు అని స్త్రీ భద్రత కోసం వేలు, లక్షల మంది గొంతెత్తి అరుస్తున్నా.. రోజురోజుకీ జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డు లేకుండాపోతుంది. ఒంటిగా ఉన్న ఆడపిల్లలపై రెచ్చిపోయే దుర్మార్గాలకు పాల్పడే నేరస్థుల కంటే భయంకరంగా ఉంది పరిస్థి�
అబ్దుల్లాపూర్ : జాతీయ గీతం వందేమాతరం పాడలేదని టీచర్ పై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గణతంత్ర దినోత్సవం (ఫిబ్రవరి 26)న జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం వందేమాతరం పాటను పాడేందుకు ఇష్డపడని ఓ ముస్లిం టీచర్ పై స్థానికులు దాడికి పాల్�
పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్ సెటైర్లు విసిరారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేననీ..బీజేపీ అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్�
కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి-1న లోక్ సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పుకునేందుకే మోడీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, దాని ద్వారా రైతాంగానిక�
పాట్నా : బీహార్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 9 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఆక్సిడెంట్ హజీపూర్ వద్ద చోటు చేసుకుంది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు స్పీడ్�