Home » BIHAR
హైదరాబాద్ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కే హోమ్స్ సమీపంలో 6 ఏళ్ల చిన్నారి హత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. మార్చి 21 న ఆల్వాల్ లో హోలీ వేడుకల్లో ఆడిపాడిన చిన్నారి కనిపించకుండా పోవటం భయపడిన తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీ�
అంగవైకల్యాన్ని అధిగమించి రికార్డులు..అద్భుతాలు సృష్టించే మనుషులు ఎందరో. తమకున్న లోపానికి కృంగిపోకుండా పలు రికార్డులు క్రియేట్ చేసేవారిని మనం చాలామందిని చూసుంటాం. కానీ జంతువుల్లో కూడా అంతటి పట్టుదల ఉందని నిరూపించింది ఓ బుజ్జి మేకపిల్ల. �
బీహార్ లో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై జవాన్ ని గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపేశాడు. ‘సోమవారం(మార్చి-19,2019) రాత్రి జరిగిన ఈ ఘటన బీహార్ లో కలకలం సృష్టించింది. ముజఫర్ పూర్ జిల్లాలోని ఖాజి మొహమ్మద్ పూర్ లోని తానా ప్రాంతంలో రాపిడ్ య�
వివాహ వేదికపైకి పెళ్లికొడుకు మద్యం సేవించి రావడంతో వధువు పెళ్లికి నిరాకరించిన ఘటన బిహార్లోని దుమారిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన బీహార్లోని దుమ్రి చాప్రియా గ్రామంలో జరిగింది.బబ్లూ అనే యువకుడితో రింకీ కుమారికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు �
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. ఎన్నికల ప్రచార సభలు..ఇతర సభలు..పార్లమెంట్.. వివిధ దేశాల్లో స్పీచ్లతో దంచి కొడుతుంటారు. పంచ్ పంచ్ డైలాగ్లు పేలుస్తుంటారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చ�
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�
పాట్నా : త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 స్థానాల్లో గెలిచి మోడీని ప్రధానమంత్రిని చేస్తామని, ఈ విషయంలో ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. తద్వారా మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అవుతారన�
హందార్వా ఎన్ కౌంటర్ లో అమరుడైన జవాన్ పింటూ సింగ్ మృతదేహాం ఆదివారం(మార్చి-3,2019) పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న సమయంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు సీఎం కానీ,ఏ ఒక్క ఎన్డీయే మంత్రి కాని,పార్టీ సీనియర్ నేత కానీ అక్కడికి రాకపోవడం తీవ్ర దుమారం రేగింది.
వాయుసేన జరిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మ�
పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు షూస్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. షూస్ వేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదని, చెప్పులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు నితీష్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.�