Home » BIHAR
దేశంలో మత మార్పిడి వ్యతిరేక చట్టం తీసుకురావాలంటూ పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తోన్న నేపథ్యంలో ఆ పార్టీ మిత్రపక్షం జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ చట్టం అవసరం లేదని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో రాత్రిపూట స్మార్ట్ఫోన్లతో డాక్టర్లు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది బిహార్లో. రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా కేంద్రమైన ససారమ్లో సదర్ అనే ప్రభుత్వాసుపత్రి ఉంది.
రాష్ట్రంలో కులాల ఆధారంగా జనాభా గణన చేసేందుకు నిర్ణయించింది బిహార్ ప్రభుత్వం. బుధవారం సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేదని చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). బిహార్లోని వైశాలిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు.
బీహార్లో ఓ అరుదైన ఘటన నమోదైంది. 40 రోజుల నవజాత శిశువు కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్నట్లు తెలిసింది. శిశువు పొట్ట భాగంలో ఉబ్బి ఉండటాన్ని గమనించిన పేరెంట్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా విషయం బయటపడింది.
రాష్ట్రంలో బంగారం తవ్వకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం. దీని ప్రకారం దేశంలోనే అతిపెద్ద బంగారు నిల్వలున్న ప్రదేశంగా భావిస్తున్న జముయ్ జిల్లాలో తవ్వకాలు జరుగుతాయి.
రసగుల్లా.. ఈ పేరు చెప్పగానే ప్రతిఒక్కరి నోట్లో నీళ్లూరుతాయి. రసగుల్లాను ఇష్టపడనివారు ఉండరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసగుల్లాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రసగుల్లా వ్యవహారం హా�
పెళ్లి పత్రికలపై కట్నం తీసుకోవడం లేదని ప్రకటించిన పెళ్లిళ్లకే వెళుతున్నా అని బీహార్ సీఎం సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఓ మహిళను పురుషుడు పెళ్లి చేసుకుంటేనే సంతానం కలుగుతుందని, ఒకవేళ ఓ మగాడు మరో మగాడ�
దేశవ్యాప్తంగా కులాల వారీ గణన చేపట్టాలని వచ్చిన...డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ క్రమంలో నితీశ్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
ప్రమాద సమయంలో లారీలో 15 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. లారీ అగర్తల నుంచి జమ్మూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.