Home » Bill passed
Telangana Govt : అందెశ్రీ కుమారుడు దత్తసాయిని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి పాస్ చేసింది.