Home » Birbhum District
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బొగ్గుగనిలో బాంబు పేలి ఏడుగురు కార్మికులు మరణించారు.. మరికొందరికి గాయాలయ్యాయి.
బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్కూల్లో విద్యార్థులకు భోజనం అందించారుఅయితే, అదే సమయంలో భోజనంలో పాము బయటపడింది.
గిరిజన మహిళపై సామూహికంగా అత్యాచారం జరిపారు. కానీ న్యాయం చేయాల్సిన వారే బాధితురాలికే పైన్ వేసిన ఘటన హల్ చల్ చేస్తోంది. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ జిల్లాలోని బీర్బూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. మహ్మద్ బజార్ ఏరియ�
పశ్చిమ బెంగాల్ బిర్భూం జిల్లాలో BJP నాయకుడి కూతురు(22) శుక్రవారం (ఫిబ్రవరి 15, 2019) కిడ్నాప్ అవడం మిస్టరీగా మారింది. సడన్ గా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇంట్లోకి చొరబడిన ఆమెను అపహరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సుప్రభాత్ బత్యబ�