Home » bird hospital
టీటీడీకీ చెందిన బర్డ్ ఆస్పత్రికి.. రామయ్య అనే పేషెంట్ లీగల్ నోటీసు పంపారు. డాక్టర్ల నిర్వాకంతో.. తనకు జరిగిన నష్టానికి రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో తెలిపారు.