Home » Birsa Munda statue tribute
ప్రధాని మోదీ బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతును సందర్శించారు. బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీంతో మోదీ భారత చరిత్రలో బిర్సాముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.